Tuesday, February 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గజానంద్ పటేల్ ఆధ్వర్యంలో అన్నదానం

గజానంద్ పటేల్ ఆధ్వర్యంలో అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర పరిధిలోని సోమలింగాల గుట్ట ఆలయంలో గత వారం రోజులుగా అఖండ హరినామ సప్త కొనసాగుతోంది. మంగళవారం సప్త గాథ ముగింపున డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ పటేల్ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా గజానంద్ పటేల్ దంపతుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్, డోంగ్లి, మండలాల పరిధిలోని సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇరు మండలాల ప్రజలు, వార్కారి మహారాజులు, ఇరు మండలాల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -