- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండల ప్రత్యేక అధికారి రమ్య మంగళవారం ఆ మండలంలోని మోగా ప్రాథమికోన్నత పాఠశాల సందర్శించారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అందించే మద్యాహ్న భోజన సమయంలో పరిశీలించి పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మండల ప్రత్యేక అధికారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
- Advertisement -



