Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుదాం: సర్పంచ్

మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుదాం: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యతను కూడా తీసుకోవాలని డోంగ్లి మండల పరిధిలోని ఎనబొర గ్రామ సర్పంచ్ యూనుస్ పటేల్ అన్నారు. ఆదివారం ఆయన గ్రామంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ మనుగడకు చెట్లు ఎంతో ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గ్రామ కారోబార్ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -