- Advertisement -
నవతెలంగాణ నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి ఫరాదాబాద్ చౌరస్తా సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల వ్యాప్తిని అరికట్టేందుకు 15 మంది సిబ్బందితో కూడిన టీం ప్రయత్నిస్తోంది. సలేశ్వరం జాతరకు సమీపంలో గల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
- Advertisement -



