- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మద్నూర్ మండలంలోని దన్నూర్ లో 10వ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జాదవ్ మనోహర్, లబ్దిదారురాలు దేవ్కత్తె చైతన్య బాయి,జిపి సిబ్బంది ఎల్ లక్ష్మణ్, విఠల్,చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -