- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పువ్వుల మొక్కను అందజేసి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ పోలీస్ కమీషనర్ ను స్వాగతిస్తూ అభినందించారు.
- Advertisement -