- Advertisement -
నవతెలంగాణ-మణుగూరు:మణుగూరులో సుమారు 60 లక్షల సీఎస్ఆర్ నిధులతో కోడిపుంజుల వాగు పూడిక తీత పనులను ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ తెల్లం వెంకటేశ్వర్లు, డీఈ బి.రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు పిరినాకి నవీన్, పట్టణ అధ్యక్షులు భువనగిరి సైదులు తదితరులు పాల్గొన్నార
- Advertisement -