Tuesday, June 17, 2025
E-PAPER
Homeఖమ్మంపూడికతీత పనులను ప్రారంభించిన పాయం

పూడికతీత పనులను ప్రారంభించిన పాయం

- Advertisement -

నవతెలంగాణ-మణుగూరు:మణుగూరులో సుమారు 60 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో కోడిపుంజుల వాగు పూడిక తీత పనులను ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ తెల్లం వెంకటేశ్వర్లు, డీఈ బి.రమేష్‌ బాబు, కాంగ్రెస్‌ నాయకులు పిరినాకి నవీన్‌, పట్టణ అధ్యక్షులు భువనగిరి సైదులు తదితరులు పాల్గొన్నార

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -