![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/Screenshot_2024_0503_174724.png)
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను వీక్షించడానికి మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం పక్కన గల రైతు వేదిక నందు బిగ్ టీవీ (బిగ్ స్క్రీన్) ని ఏర్పాటు చేసినట్లు జుక్కల్ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించు కోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అలాగే మండల తాసిల్దార్ ముజీబ్ కోరారు.