సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రంలో 10 రోజులు ప్రజా పాలన 

People's rule in the state for 10 days from September 17నవతెలంగాణ – మద్నూర్ 
వచ్చేనెల సెప్టెంబర్ 17 నుండి రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన, పది రోజుల పాటు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం జరపబోతుందని ఈ కార్యక్రమం ద్వారాప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాల సేకరణఅర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీరాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ సహాయానికి ఇకపై హెల్త్ కార్డు ప్రామాణికం అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు.
Spread the love