- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
అక్బర్ పేట భూంపల్లి మండల నూతన తహసీల్దార్ గా ఎర్రోళ్ల శ్యామ్ సోమవారం బాధ్యతల్ని స్వీకరించారు. ఆయన కొండపాక నుంచి ఇక్కడికి బదిలీపై విచ్చేశారు. ఇంతకుముందు ఇక్కడ తహసీల్దారు గా పనిచేసిన మల్లికార్జున్ రెడ్డి కొండపాక కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ శ్యామ్ కు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.
- Advertisement -