భహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు

నవతెలంగాణ-గాంధారి : భహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరువ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందిఅని గాంధారి ఎస్ఐ డి సుధాకర్ తెలిపారు. గాంధారి మండలం లోని రెండు చోట్ల భహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాంధారి మండల కేంద్రానికి చెందిన కమ్మరినాగభూషణం, నిజాంసాగర్ మండలానికి చెందిన కోకొండ.సాయిలు ల పైన కేసు నమోదు చేయడం జరిగింది అనిగాంధారి ఎస్ఐ సుధాకర్ తెలిపారు. భహిరంగ ప్రదేశంలో మద్యంసేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు

Spread the love