సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా వుంటా

– బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్, నేనున్నానంటూ భరోసా ,అందరికీ మనోధైర్యం..                                                          నవతెలంగాణ – పెద్దవూర       
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం, గుర్రంపోడు మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన వెంకటయ్యగారి(55)
శనివారం అనారోగ్యం తో స్వర్గస్తులు అయ్యారు.ఈ విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం భోజనాలు ఉచితంగా పంపించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా తన పౌండేషన్ అండగా ఉంటుందని పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 9581742356, 70752 24027 కు సంప్రదించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love