మంత్రి పర్యటనతో బీజేపీ నాయకుల అరెస్టు

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ హుస్నాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకులను బుధవారం హుస్నాబాద్ అక్కన పేట మండల నాయకులను  అరెస్టు చేసి హుస్నాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
Spread the love