జేపీ నడ్డాకు స్వాగతం పలికిన బీజేపీ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి

నవతెలంగాణ – మంథని
పెద్దపల్లి జన సభ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డకు బిజెపి బిజెపి జిల్లా అధ్యక్షులు,మంథని నియోజకవర్గ ఇన్చార్జి చంద్రుపట్ల సునీల్ రెడ్డి స్వాగతం పలికారు. మర్యాద పూర్వకంగా జెపి నడ్డకు పూలమాలలు వేసి పుష్ప గుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సునీల్ రెడ్డి సత్కరించారు.ఆయన వెంట బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Spread the love