మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

నవతెలంగాణ – హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటించారు. మెదక్‌ స్థానానికి మాజీ ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Spread the love