ప్రభాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సిడిసి చైర్పర్సన్

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ యోగ ప్రభాకర్ సోదరుడు కొన్ని రోజుల క్రితం మరణించారు. వారి కుటుంబ సభ్యులను టీఎస్ డబ్ల్యూ సిడి సి చైర్ పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్ పరామర్శించారు. టీఎస్ డబ్ల్యూ సి డి సి చైర్పర్సన్ ఆకుల లలిత తో పాటు మాజి మేయర్ ఆకుల సుజాత, బంటు నిర్మల, ఆకుల కవిత పంచారెడ్డి అనిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Spread the love