బాచుపల్లి ప్రమాదంపై క్రిమినల్ కేసు నమోదు

నవతెలంగాణ-హైదరాబాద్ : బాచుపల్లి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరుణంలోనే…హరిజాన్ కన్స్ట్రక్షన్ ఎండి అరవింద్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేశారు బాచుపల్లి పోలీసులు. నిర్మాణం నాణ్యత ప్రమాణాలు కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. గాంధీ హాస్పిటల్ లో పోస్టు మార్టం అనంతరం మృత దేహాలు స్వరాష్ట్రాలకు తరలించనున్నారు పోలీసులు.

Spread the love