Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తువులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు అందజేయడం జరుగుతుందని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లింబాద్రి, రాజ్యలక్ష్మి, ప్రవీణ, గఫూర్ శిక్షక్, విద్యార్థులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -