వంగరామయ్యపల్లిలో ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:  హుస్నాబాద్ మండలంలోని వంగ రామయ్య పల్లి గ్రామంలో సర్పంచ్ వంగ విజయలక్ష్మి, ఎంపీపీ లకావత్ మానస ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రామంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ మేనిఫెస్టోలో ప్రజలందరికీ వివరించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను గెలిపించుకుంటే గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో వంగరామయ్యపల్లిలో ఇంటింటి ప్రచారంగతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా చేపట్టారని అన్నారు.
Spread the love