ఈటల రాజేందర్ గెలుపు..

నవతెలంగాణ – హైదరాబాద్: మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఆయనకు 3.50లక్షల ఓట్లకుపైగా మెజారిటీ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేశారు.

Spread the love