Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో ని ఇత్వార్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం స్థానిక సర్పంచ్ పాత్కాల లింబాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో సూపరిండెంట్ రమణ, ఏపీవో ఇందిరా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల గంగా ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తౌట్ అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -