బీటీ,సీసీ రోడ్లకు శంకుస్థాపన..

నవతెలంగాణ- వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలో నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట మండలాలో రాష్ట్ర శిశు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన, రూ.5 కోట్ల నిధులతో మంజూరు అయిన బీటీ,సీసీ రోడ్లకు శంకుస్థాపన.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య తదితర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అక్కడినుంచి నర్సంపేటకు చేరుకొని ‘సంక్షేమ పథకాల పండుగ ‘ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Spread the love