నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మినరసింహ స్వామి ఆలయ అవరణం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు,మాజీ జెడ్పీటీసీ,పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు జన్మదిన వేడుకలను అయన అనుచరులు, యువత శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.మాజీ ఏఎంసీ చైర్మన్ అక్కరవేణీ పోచయ్య,స్థానిక యువత పాల్గొన్నారు.