గ్రామాభివృద్ధికి చేసిన కృషి మరువలేనిది..

నవతెలంగాణ-డిచ్ పల్లి : గత ఐదేళ్లపాటు గ్రామాభివృద్ధికి సర్పంచ్ పాలకవర్గం, సహకార సొసైటీ సభ్యులు కలిసికట్టుగా కృషి చేసి గ్రామాన్ని, సోసైటి పరిధిలో ఉన్న వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చేసిన మరువలేనిదని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  రాంపూర్ చైర్మన్ బి. తారాచంద్ నాయక్ అన్నారు. గురువారం దిక్కుపల్లి మండలంలోని రాంపూర్ సహకార సొసైటీ ఆధ్వర్యంలో సర్పంచ్లకు సహకార సొసైటీ సభ్యులకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ తరచంద్ నాయక్ మాట్లాడుతూ గత ఐదేళ్లపాటు నుండి గ్రామాలలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు భాద్యత యుతంగా పనులు చేసినందుకు సర్పంచులకు, ఉపసర్పంచులకు మరియు వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు.రాబోవు రాజులలో తమ తమ గామ్రాలలో సామాజిక కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమములో తాజా మాజీ సర్పంచ్లు పాపాయి తిరుపతి, లోలం సత్యనారాయణ ,తెలుగణేష్, నల్లవెల్లి నర్సయ్య,సంతోష్, ఉపసర్పంచ్లు రఘునథన్ రాము, యేంకనోల్ల రమేష్, సోసైటి వైస్ చైర్మన్ స్వామి, సిఈఓ నాగరాజ్, డైరెక్టర్లు రాజ్ కుమార్ , గంగాధర్, శ్రీనివాస్, రమేష్, నాగేశ్వర్ రావు, తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love