ఘనంగా సన్మానించిన వైద్య సిబ్బంది

నవతెలంగాణ – ఆర్మూర్
దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన గంగాధర్ పదోన్నతి పై నిజామాబాద్ జిల్లా మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ గా వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా దేగం ,గోవింద్ పెట్ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు గంగాధర్ను పూలమాల ,శాలువా తో శుక్రవారం సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ఐదున్నర సంవత్సరాలుగా దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించి అందరిని వదిలి వెళ్ళడం చాలా బాధగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అయేషా పూజా రెడ్డి మానస సిహెచ్ఓ సుగుణ హెచ్ ఈ ఓ లు కాంతయ్య రవి హెల్త్ సూపర్వైజర్లు ఆ నవల అజీమా రవి ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love