ప్రభుత్వ భూముల్లోని గుడిసెలు పేదల హక్కు..

నవతెలంగాణ-మెదక్ : ప్రభుత్వ భూముల్లోని గుడిసెలు పేదల హక్కు అని ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య అన్నారు. మెదక్ జిల్లాలో ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర బస్సు యాత్ర కొనసాగుతుంది. అక్కడ గుడిసెలు వేసుకున్న ఏరియాల్లో పర్యటించింది బస్సు యత్ర బృందం. ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య మాట్లాడుతూ..
రియల్ ఎస్టేట్ గద్దలతో కుమ్మకైన పాలకులు అణచివేతతో ఉద్యమాన్ని ఆపాలనుకోడం వారి భ్రమ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం అని డిమాండ్ చేశారు.  

Spread the love