ఏర్గట్లలో కాంగ్రేస్ నాయకుల ఇప్తార్ విందు…

నవతెలంగాణ-ఏర్గట్ల
మండలకేంద్రంలోని మజీద్ లో ఏర్గట్ల కాంగ్రేస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్ ఆధ్వర్యంలో ఇప్తార్ విందు నిర్వహించారు.దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రేస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర యూనియన్ కో ఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మత సామరస్యాన్ని చాటేందుకే ఇప్తార్ విందు అని, అన్ని మతాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉండాలని అన్నారు. భారతదేశం  కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు రొక్కెడ సంజీవ్, ఆడేం గంగాప్రసాద్, మునిరోద్దీన్, బాల్కొండ నియోజకవర్గ అన్ని మండలాల మండలాధ్యక్షులు పాల్గొన్నారు.
Spread the love