Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్షరాభ్యాసం, పుస్తకాల పంపిణీ 

అక్షరాభ్యాసం, పుస్తకాల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని ఫ్రీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. శుక్రవారం ఎంఈఓ ఆనంద్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించలని , నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనo, ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సరిత శ్రీనివాస్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -