ఎస్సైని మర్యాదపూర్వం కలిసిన నాయకులు

నవతెలంగాణ- ఐనవోలు: మండలం ఎస్సైగా నూతనంగా వీధుల్లో చేరిన వంగాల నవీన్ కుమార్ ను నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు, పెరుమాండ్ల గూడెం మాజీ సర్పంచ్ కావాటి స్వామి మంగళవారం మర్యాదపూర్వం కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love