మేరా మట్టి మేరా దేశ్ అమృత మహోత్సవాలు

నవ తెలంగాణ-గోవిందరావుపేట మండల వ్యాప్తంగా మేరా మట్టి మేర దేశ్ అమృత మహోత్సవాలను అన్ని గ్రామపంచాయతీలలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఎంపీవో సాజిదా బేగం తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో మేరా దేశ్ కార్యక్రమంలో ఎంపీ ఓ సాజిదా బేగం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విస్తృత ప్రాచుర్యాన్ని పొందిదనీ అన్నారు.

Spread the love