నూతన వస్త్రఅలంకరణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలో గల ఇలేగావ్ గ్రామంలో సోమవారం నాడు నిర్వహించిన నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆశీర్వదించారు. ఎమ్మెల్యే హాజరైనందుకు ఆ కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎమ్మెల్యే వెంటా నాయకులు ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ చాంద్ పటేల్ దరాస్ సాయిలు సంగమేశ్వర్ దీన్ దయాల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love