వడదెబ్బతో ఒకరు మృతి

నవతెలంగాణ – సూర్యాపేట : రాష్ర్టంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. సూర్యాపేటలో వడదెబ్బ తగిలి ఒకరు మృతి చెందారు. అనేక ప్రాంతాల్లో 45 డ్రిగీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో 9 జిల్లాల్లో వాతావరణ శాఖ ఈరోజు, రేపు ఆరెంజ్ అలెర్ట్  ప్రకటించింది. ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాలు ఇందులో ఉన్నాయి.

Spread the love