ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

నవతెలంగాణ -ఆర్మూర్    
పట్టణంలోని  మండల సమాఖ్య కార్యాలయం లో  ఐకేపీ లో పనిచేస్తున్న వివోఎస్ (గ్రామ సంఘం సహాయకులు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచినందున 5900/-  నుండి 8000/-  ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే  ఆశన్న జీవన్ రెడ్డి లకు పాలాభిషేకం చేయటం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల  సంక్షేమం   కొరకు పనిచేస్తున్న  వేతనాలు పెంపుదల పై హర్షం వక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియచేశారు.. ఈ కారిక్రమనికి వివోఎస్ యూనియన్ అధ్యక్షురాలు సువర్ణ  , వివిధ గ్రామాల  వివోఎస్ పాల్గొన్నారు..
Spread the love