పిప్రీ గ్రామ సొసైటీయందులోన్ల అందజేత

నవతెలంగాణ- ఆర్మూర్ 

మండలంలోని పి ఫ్రీ గ్రామ సహకార సంఘం యందు 9 మంది సభ్యులకు ఎస్ ఏ ఓ లోన్లను గురువారం అందజేసినట్టు చైర్మన్ సోమ హేమంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ హనుమాన్లు ,సంఘ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love