ఫిజియోథెరపీ కేంద్రంని మండలంలోని దివ్యంగులు సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ- గాంధారి
మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో ఈ అకాడమిక్ లో ఫిజియోథెరపీ ప్రారంబమైందని రిసోర్స్ టీచర్స్ పెంటయ్య సాయన్న లు తెల్పారు. ప్రతి వారము ఈ క్యాంపు వుంటుందని డాక్టర్ సారిక తెల్పారు. మండల కేంద్రములో శారీరకంగా నరాలలో బాధపడుతున్న పిల్లలు వినియోగించాలని తెల్పారు. ఈ క్యాంపు లో మొత్తం ఎనిమిది మంది పిల్లలు పాల్గొన్నారు

Spread the love