పీఆర్ టీయూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పీఆర్ టీయూ భవన్ లో శుక్రవారం అధ్యక్షులు ఇట్టం గోపాల్ పీఆర్ టీయూ పథక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు, సీనియర్ పి ఆర్ టి యూ కార్యకర్తలు నూకల విజయ సారథి సార్,వేముల ప్రకాష్ సార్, శ్రీదేవి, చంద్రశేఖర్ రెడ్డి, రాజమణి పీఆర్ టీయూ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పత్రికా సంపదకులు వెంట జలంధర్ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మండల అధ్యక్షులు ఇట్టం గోపాల్ డివిజన్ ఇన్చార్జ్ లక్ష్మణ్ పటేల్ అర్బన్ అధ్యక్షులు రవికుమార్, ఆలూరు మండల అధ్యక్షులు అశ్వక్ హైమద్, అర్బన్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి సంఘం అశోక్ సౌడ సంతోష్ మండల సీనియర్ నాయకులు స్టేట్ అసోసియేట్లు జి.ఎల్ చలాం, కే శ్రీనివాస్ రెడ్డి, విజయ సారథి, ఏం లింబాద్రి గౌడ్ మోహన్ దాస్, కృష్ణారెడ్డి, రామచందర్ గంగాధర్, స్. జీ. శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్ సిరిల్ రావ్ జిల్లా ఆసోసియేట్ అధ్యక్షులు లక్ష్మణ్ ఆర్మూర్ మండల అసోసియేట్ అధ్యక్షులు నరసింహారెడ్డి స్టేట్ సెక్రెటరీ రాజేందర్, రాకేష్, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ సార్ అర్బన్ వైస్ ప్రెసిడెంట్ కవిత పిఇ టీ రాజు, అర్బన్ సెక్రెటరీ విజయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.