- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జర్నలిస్టులు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న ఆర్డబ్ల్యూఎస్ ని ఘనంగా సన్మానం జరిగింది. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మండలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ నయూం ను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను దోమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పత్రికలలో పనిచేస్తున్న విలేకరులు పాల్గొన్నారు.
- Advertisement -



