సాహితీ కిరణం జాతీయ స్థాయి కవితల పోటీ

సాహితీ కిరణం ఆధ్వర్యంలో కవి, రచయిత నేమాన సుబ్రహ్మణ్య శాస్త్రి స్మారక జాతీయ స్థాయి కవితల పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీలో గెలుపొందే ఆరు కవితలకు సమాన బహుమతులు రూ. 1000 చొప్పున అందివ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు పోస్ట్‌ / కొరియర్‌ ద్వారా మే 31 లోగా నేమాన సుబ్రహ్మణ్యశాస్త్రి స్మారక జాతీయ కవితల పోటీ, ఎడిటర్‌, సాహితీ కిరణం, 11-13-154, అలకాపురి, రోడ్‌ నెం. 3, హైదరాబాద్‌ – 500102 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9490751681 నంబరు నందు సంప్రదించవచ్చు.

Spread the love