దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, నవరత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)లో మోడీ ప్రభుత్వం మరోసారి వాటాలను విక్రయించింది. తాజాగా…
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం
రాబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని దక్షిణాఫ్రికా చైనాను కోరవచ్చు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడైన పుతిన్ పైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు…
అమెరికా అప్పు పరిమితి పెంచే
అమెరికా కాంగ్రెస్లోని ప్రతినిధుల సభ అమెరికా అప్పు పరిమితిని పెంచటానికి ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది. అమెరికా దివాళా తీయకుండా రక్షించటానికిగాను ఈ…
ఐస్ మేక్ లాభాల్లో 184% వృద్థి
హైదరాబాద్ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ కంపెనీ లాభాలు 184.05 శాతం పెరిగి రూ.20.80 కోట్లుగా…
రూ.5000 కోట్ల సమీకరణలో బిఒబి
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) రూ.5,000 కోట్ల నిధులను సమీకరించనుంది. 2024 మార్చి 31 నాటికి కాపిటల్ ఇన్స్ట్రుమెంట్…
లింక్డిన్ కంపెనీ జాబితాలో వియాట్రిస్
లింక్డిన్ ప్రముఖ కంపెనీల జాబితా-2023లో స్థానం దక్కించుకుననట్లు వియాట్రిస్ ఇన్కా వెల్లడించింది. అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేసే తమ…
దిగిరాని ఇంధన ధరలు
అంతర్జాతీయ చమురు ధరల్లో నెలకొన్న అస్థిరత, ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజానీకాన్ని విజయవంతంగా ఒడ్డున పడేశామంటూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల…
భారత వృద్థి తగ్గింది
ఏడాదికేడాదితో పోల్చితే భారత వృద్థి రేటులో తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022 -23లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)…
ట్విట్టర్ విలువ మూడో వంతుకు పతనం
వాషింగ్టన్: ఎలన్ మస్క్ విధానాలకు ట్విట్టర్ విలువ భారీగా పతనమవుతోంది. గతేడాది 44 బిలియన్ డాలర్లకు ఆయన ట్విట్టర్ను కొనుగోలు చేయగా..…
జిఒసిఎల్కు రెవెన్యూలో 126 శాతం వృద్థి
హైదరాబాద్: హిందుజా గ్రూప్ నకు చెందిన జిఒసిఎల్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 126 శాతం వృద్థితో రూ.1410 కోట్ల ఆదాయన్ని…
క్రితివాసన్కు టిసిఎస్ బాధ్యతలు
ముంబయి : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చీఫ్ ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా క్రితివాసన్…
ఐటి రంగంలో తగ్గిన ఎఫ్డిఐలు
గడిచిన ఆర్థిక సం వత్సరం 2022-23లో భారత్ లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు (ఎఫ్డిఐ)లు 22 శాతం పతనమై…