సెకండ్ ఏఎన్ఎంల అరెస్ట్ ..

– నోటిఫికేషన్ ను రద్దు చెయ్యాలని డిమాండ్ నవతెలంగాణ- నసురుల్లాబాద్  వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను బాన్సువాడ డివిజన్…

తల్లిపాలు అమృతం..

నవతెలంగాణ- నసురుల్లాబాద్  తల్లి పాలు బిడ్డకు అమృతం. బిడ్డకు ముర్రుపాలు పట్టించడంతో వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని…

కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ 

నవతెలంగాణ- నసురుల్లాబాద్  గ్రామపంచాయతీ కార్మికుల కనీస సౌకర్యాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ కూనిపూర్ రాజారెడ్డి రాష్ట్ర…

భార్యాభర్తల దారుణ హత్య భయం గుప్పిట్లో రైతునగర్…

– కేసు చేదిస్తామని పోలీసుల హామీ  నవతెలంగాణ నసురుల్లాబాద్ (బీర్కూర్) కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున…

దుర్కిలో హరినామ సంకీర్త..

నవతెలంగాణ- నసురుల్లాబాద్  నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి శ్రీ సోమా లింగేశ్వర ఆలయంలో మంగళవారం అధికమాస సందర్భంగా అఖండ హరినామ సప్తను ప్రారంభించారు.…

హామీలను మరచిన బీఆర్ఎస్ ప్రభుత్వం..

నవతెలంగాణ- నసురుల్లాబాద్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం మరిచిపోయిందని, బీఆర్ఎస్ పార్టీపై విరక్తి చెంది యువకులు కాంగ్రెస్ పార్టీలో…

దుర్కిలో ఘనంగా బోనాల పండుగ

నవతెలంగాణ -నసురుల్లాబాద్  నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం…

సామాజిక అతనికి బృందానికి సహకరించండి

నవతెలంగాణ – నసురుల్లాబాద్ మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జరిగే ప్రతి పనిలో సామాజిక తనిఖీ బృందానికి పూర్తి…

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్ధనలు

నవతెలంగాణ – నసురుల్లాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో, కేసీఆర్, స్పీకర్ పోచారం అధిక…

అంకుల్ తండాలో ఘనంగా యోగ దినోత్సవం

నవతెలంగాణ – నసురుల్లాబాద్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల్లో యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.…

నసురుల్లాబాద్ లో మూడు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల చోరి

నవతెలంగాణ – నసురుల్లాబాద్ నసురుల్లాబాద్ మండల పరిధిలో వ్యవసాయ మోటర్లకు ఏర్పా టు చేసిన మూడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను శుక్రవారం రాత్రి…

గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం చేయూత..

– విద్యాభివృద్ధికి పెద్ద పీట – 2104 మందికి పోడు భూములు పంపిణీ – స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ-…