తెలంగాణ తొలి ఫలితం ఎన్నిగంటల కంటే..?

నవతెలంగాణ హైదరాబాద్: డిసెంబర్ 3 ఆదివారం ఉదయం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తో ఓట్ల లెక్కింపు ప్రకియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 10 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకావం ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.

Spread the love