ప్రశాంతంగా పరీక్షలు..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరిగిన ఎంఈడి మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షకు 38మంది విద్యార్థులకుగాను 31మంది హాజరయ్యారని, 7గురు విద్యార్థులు గైర్హాజరు కాగా, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షకు 39మంది విద్యార్థులకుగాను 29మంది హాజరయ్యారని, 10గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, తెలంగాణ యూనివర్సిటీ పరీక్షాల నియంత్రణ అధికారిని  ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love