కాంగ్రెస్ శ్రేణులు మండల కేంద్రానికి తరలి రావాలి: నా రెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి
గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాలను పేదల కోసం అమలు చేసినందుకు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుల ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస శ్రీనివాస్ రావు సూచన మేరకు నేడు మండల కేంద్రంలో ఉదయం 9:30 నిమిషాలకు సోనియాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకమున్నందున కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, రేవంత్ రెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love