సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన పథకాలివే

నవతెలంగాణ -హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 1.04 గంటల సమయానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసీక విషయం తెలిసిందే..  ప్రమాణ స్వీకారం చేసీన సంతకం చేసిన పథకాలివే తరువాత గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్. యువ వికాసం ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. చేయూత రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000. ఇందిరమ్మ ఇళ్లు – ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

Spread the love