నేడే ఇందల్ వాయి లో మంచి నీళ్ళు పండగ..

– హజరుకనున్న ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి మండల కేంద్రంలో మంచినీళ్ల పండగ తాగునీటి విజయాలపై సభ కార్యక్రమం ఆదివారం ఉదయం 10:30 గంటలకు నీటి శుద్ధి కేంద్రం ఇందల్ వాయి జాతీయ రహదారి కి ఆనుకుని ఉంటుందని మండలం,నీయోజకవర్గం లోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపిటిసిలు ప్రజలు, యువకులు మహిళలు తరలి రావాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love