నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్లో వరుసగా రెండోసారి కిషన్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుపై 65వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.