పెద్దపల్లిలో వంశీకృష్ణ గెలుపు..

నవతెలంగాణ – హైదరాబాద్: పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌పై 1.30లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడో స్థానంలో నిలిచారు. వంశీకృష్ణ వివేక్ వెంకటస్వామి కుమారుడు.

Spread the love