నవతెలంగాణ – విజయవాడ: ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 9వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలు: నంబరు 22831 హావ్డా-శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం (7న రద్దు), 12839 హావ్డా-చెన్నై సెంట్రల్ (7), 22842 తాంబరం-సంత్రాగచ్చి (7), 22503 కన్యాకుమారి-దిబ్రూగఢ్ (7), 12864 బెంగళూరు – హావ్డా (8వ తేదీన రద్దు), 22888 బెంగళూరు-హావ్డా (8), 22832 శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం – హావ్డా(9వ తేదీ రద్దు), 18048 వాస్కోడిగామ – షాలిమార్ (9), 12503 బెంగళూరు – అగర్తలా (9).