కాంగ్రెస్ లో చేరిన మహిళలు

నవతెలంగాణ- మోర్తాడ్: మండలం  సుంకేట్ గ్రామానికిి చెందిన పటేల్ యూత్ మహిళ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సమక్షంలో బుధవారం చేరిక అయ్యారు. పటేల్స్ యూత్ కు చెందిన 20 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరికైనట్లు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం లో కాంగ్రెెస్ అభ్యర్థిథి సునీల్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు.
Spread the love