నవతెలంగాణ-హాయత్ నగర్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హాయత్ నగర్ లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న జాహిదా బేగం కు మంగళవారం స రూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన వుమెన్ సేఫ్టీ సంద ర్భంగా 2023కి గాను ఉత్తమ మార్గదర్శక్ అవార్డ్ ను విద్యా శాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్నా రు.వారితో పాటుగా బలగం మూవీ సినీ నటి, యల్ బి నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుదీర్ రెడ్డి,రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ కూడా ఉన్నారు.